Tuesday, October 11, 2011

సింహాచలము మహా పుణ్యక్షేత్రము - 1

సింహాచలము దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి.

సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది.
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం.

సింహాచలం మెట్లదారిలో కనిపించే శిలాశాశనం
దేవాలయంలో దర్శనవేళలు-
ఉదయం 6 నుండి 11 మరియు
మధ్యాన్నం 12 నుండి సాయంత్రం 4
సాయంత్రం 6 నుండిరాత్రి 9 వరకూ..

Note: Photos captured by me using Nokia 7210s mobile camera with 2MP

1 comment:

Anonymous said...

OM namo narasimhaya namah

LinkWithin

Related Posts with Thumbnails